News

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ముసల మడుగు ప్రాంతంలో ఏనుగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, పర్యాటకులు పెద్ద ...
ఢిల్లీలో లైవ్ రిపోర్టింగ్ జరుగుతున్న సమయంలో ఒక కుక్క బైక్ పై వెళుతున్న యువకుడిపై దాడి చేసింది. రిపోర్టర్ మాటలాడుతుండగానే ...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. కోస్తా మరియు రాయలసీమ ...
మనుషులకే కాదు.. ప్రాణులకూ రకరకాల చట్టాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి కూడా. అలాంటి.. ప్రపంచ దేశాల్లోని 10 వింత ...
జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం, ముత్యంపేట గ్రామానికి చెందిన రాజా గంగారాం దివ్యాంగుడు పట్ల కలెక్టరేట్ సిబ్బంది దారుణంగా ...
చందానగర్‌లో భారీ చోరి జరిగింది. ఖజానా జ్యువెలరీ షాపులో దొంగతనం జరిగింది. దుండగులు గన్‌తో కాల్పులు జరిపారు. రెండు రౌండ్ల పాటు ...
ధర్మస్థల ప్రత్యేక దర్యాప్తు బృందం గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్‌తో కూడిన డ్రోన్‌ను మోహరించింది.
హైదరాబాద్‌లోని చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్ ఉదయం 10:30 గంటలకు తెరిచిన కొద్ది నిమిషాలకే ఆరుగురు సాయుధ దొంగల ముఠా, కొంతమంది ముసుగులు ధరించి, ఆ దుకాణంలోకి చొరబడి, కాల్పులతో గందరగోళం సృష్టించింది (వెబ్ ...
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వి. అనిత, వైఎస్ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బలమైన కోటగా భావించే పులివెందుల ZPTC ఉప ...
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని ఆగష్టు 15 న తేదీ నుండి రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుడుతుంది. ఇప్పటికే తాజా మార్గదర్శకాలు రాష్ట్ర రవాణా, యువజన, క్ర ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్‌తో పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో స్థానికులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభాస్ పెళ్లిపై ఆమె పెద్దమ్మ శ్యామలా దేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామంతా ప్రభాస్ పెళ్లి గురించే ప్రయత్నిస్తున్నామని.. త్వరలోనే శివుడి ఆజ్ఞతో పెళ్లి జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.